భారత్లో రాజకీయ విభజన వల్ల పారదర్శకత దెబ్బ తింటున్నదని, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు దేశం ‘మిస్టరీ’గా మారిందని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక శాస్త్రవేత్త అభిజీత్ బెనర్జీ హెచ్చరించారు.
Revanth Reddy | ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్' అనే థీమ్తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు �