వచ్చే ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పిస్తామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్రాజ్ చెప్పారు.
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
Minister Jagadish Reddy | మన ఉన్నతికి కారణభూతులు తల్లిదండ్రులేనని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించగా.. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి