అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొనడంతో మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కు మరణాంతరం డిగ్రీ ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నిర్ణయించింది.
Border dispute | సరిహద్దులో నేపాల్ మరో కొత్త వివాదానికి తెర లేపింది. నో మ్యాన్ ల్యాండ్లో రోడ్డు విస్తరణ పనులపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పనులు నిలిపివేసిన భారత ప్రభుత్వం.. రోడ్డు నిర్మాణం సమస్యే కాదని స్ప