డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నాయిని మహేందర్, పోచమ్మ దంపతుల కుమారుడ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ.. అడ్డగోలు ఆంక్షల�
Hyderabad | హైదరాబాద్ మధురా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి పడింది. దీంతో ఆమె బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు విడిచింది.