ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆదివారం ఒకే రోజు 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం గణితం, జువాలజీ, హిస్టరీ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా ఫస్టియర్లో 17 మంది, సెకండియర్లో మరో తొమ�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష హాల్టికెట్లను ఇంటర్బోర్డు శనివారం విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 4.12 లక్షల మంది విద్యార్థుల హాల్టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచింది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సోమవారం సచివాలయం లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్బోర్డు కార్యదర్శి శృతిఓజా విడుదల చేశారు.