దళిత వర్గానికి చెందినవారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వారు ఆదివారం తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. అయితే మరో వర్గం భిన్న
న్యూఢిల్లీ: సాధారణంగా ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ముచ్చట గొలుపుతూ మనుషులతో మమేకమవుతుంటాయి. అయితే ఏనుగులకు ఆగ్రహం వస్తే భరించడం చాలా కష్టం. వాటిని నియంత్రించడం మనుషులకే కాదు యంత్రాలకూ సాధ్యం కాదు. అం�