ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో మైలు రాయికి చేరుకునేందుకు సిద్ధమైంది. జనవరి 29న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వందో ప్రయోగం చేపట్టనున్నది. జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను నింగిలో
భారతదేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నప్పటికీ, ఆర్థిక సమ్మేళనాన్ని సాధించడంలో కొంతవరకు విఫలమైంది. దీని సాధనకు కీలకమైన ‘ప్రాథమిక ఆర్థిక పరిజ్ఞానం’ దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి లేదు.