లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించామని సూర్యాపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కంట్రోల్ రూమ్ను సోమవారం అదనపు కలెక్
ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల కార్యకలాపాలపై ఎన్నికల సంఘం పటిష్టమైన నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నది. ఎన్నికల ప్రచారం, ప్రసారం, నియమావళి ఉల్లంఘనలు, సోషల్ మీడియా తదితర వాటిపై నిఘా పెట్టడానికి ప్�