వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ పత్రాలు తయారీ చేస్తూ వాహనదారులను మోసం చేస్తున్న రెండు ముఠాలను టాస్క్ఫోర్స్, హనుమకొండ, మిల్స్కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీ�
ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఆర్టీఏ అధికారుల మధ్య సమన్వయ లోపంతో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు పుట్టుకొస్తున్నాయి. బీమా కంపెనీల నిర్లక్ష్యం కారణంగా రవాణా అధికారులకు పనిభారం పెరుగుతున్నది.
వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు. ఫాస్టాగ్ కోసం కూడా ఇ