కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రూ. 4లక్షల విలు�
రైతులు అనుకోని పరి స్థితిలో మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథ కాన్ని తీసుకొచ్చారని, దీంతో వారి కుటుంబాలకు ధీమా వస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన�