ఖమ్మం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఇన్స్పైర్ కోసం తమ ప్రాజెక్టులు నమోదు చేసుకోగా వాటిల్లో 119 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇలా ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పు�
జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను ఈసారి ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇన్స్పైర్ ప్రాజెక్ట్లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చారు. అయితే జిల్లాలోని 109 ప్రాజెక్
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అద్భుతమైన ఆవిష్కరణలతో బాల శాస్త్రవేత్తలు భళా అనిపించుకున్నారు. తమ సృజనాత్మకతతో తయారు చేసిన శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులను ఆలో�