మల్టీ జోన్-1 పరిధిలోని 49 మంది ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న పలువురికి కొత్తగా పోస్టింగులిచ్చారు.
నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల సందర్భంగా ఆయా అధికారులకు సీపీ సీవీ ఆనంద్ కౌన్సిలింగ్ చేశారు. అనంతరం బద