అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్�
దారి దోపిడీ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని సుల్తాన్బజార్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక సెల్ఫోన్, రూ.2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
బాలికను కిడ్నాప్ చేసి, వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడు కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్బజార్ ఏపీసీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాలను వెల్లడిం