లక్షద్వీప్లోని మినీకాయ్ ద్వీపంలో వ్యూహాత్మక నౌకాదళ స్థావరాన్ని భారత్ ఏర్పాటు చేసింది. ఐఎన్ఎస్ జటాయు పేరిట నెలకొల్పిన ఈ స్థావరాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇటీవల ప్రారంభించారు.
INS Jatayu | భారత నౌకాదళం లక్షద్వీప్ దీవుల్లో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ‘ఐఎన్ఎస్ జటాయువు’ (INS Jatayu) నేవీ బేస్ను బుధవారం ప్రారంభించింది.