వర్షపు నీటిని వృథా చేయవద్దని, ప్రతి నీటి చుక్కను భూగర్భ జలంగా మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గ్రేటర్లో సీవరేజీ ఓవర్ఫ్లో నివారణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై జలమండలి చేపట్టిన 90 రోజుల స్పె�
వేసవి వచ్చిందంటే చాలు నగరాలు, పట్టణాల్లో భూగర్భజలం అడుగంటిపోతున్నది. నీటి కటకట తీవ్రమవుతున్నది. ఇలా ఎద్దడి రాకుండా ఉండాలంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నాయి.