అమరావతి : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోనుకారు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వా
చిరుత| జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
భద్రాద్రి కొత్తగూడెం : పారిశ్రామిక ప్రాంతమైన సారపాక శివారులోని పుష్కరవనం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ లోడుతో ఐటీసీ పీఎస్ పీడీ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టిం�