మా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి గట్టు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు లేఖలు రాశారు. సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలంటూ సీఎంకు రాసి
నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దిర్శించర్లలో డీఎంఎఫ్టీ నిధుల నుంచి మంజూరైన రూ. 5లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పను