ఒక రోజులో ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 400 కేసులను సమాచార కమిషనర్ పరిష్కరించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసులన్నీ పరిషరించాలన్న లక్ష్యం మంచిదే కావచ్చునని, అయితే 400కు పైగా కేసులను ఒకే ఒకరోజు ఎలా పరి�
బాధితుల పక్షాన నిలుస్తూ సత్వర న్యాయం అందేలా తెలంగాణ సమాచార కమిషన్ కృషి చేస్తున్నది. దేశంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 17 ఏండ్లు పూర్తయింది. తొలిసారి 2017 సెప్టెంబర్ 25న ప్రధాన కమిషనర్గా రాజా సదారాం