నాణ్యత లేని నాసిరకం విత్తనాలు, ఎరువులు రైతులకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ హెచ్చరించారు. కలెక్టరేట్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ అధికారులతో
నాసిరకం విత్తనాల అమ్మకందార్లపై పోలీసులు ముందస్తు నిర్బంధ (పీడీ) ఉత్తర్వులను అమలుచేయడం సమర్థనీయమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. నాసిరకం విత్తనాలను విక్రయించడం అంటే సమాజంలో అశాంతిని కలిగించడమేనని పేరొ�
రైతులకు నష్టం కలిగించే నకిలీ విత్తనాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలని, నకిలీ విత్తనాల సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. పోలీస్ టాస్క్ఫోర