ఎలుకలు కొరకడంతో ఇద్దరు నవజాత శిశువులు మరణించిన దారుణ ఘటనలు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇండోర్లోని మహరాజ యశ్వంత్రావు ప్రభుత్వ దవాఖానలో ఈ దా�
నవమాసాలు మోసిన ఆ తల్లి తనకు పుట్టిన బిడ్డను కన్నులారా చూసుకోకముందే కాటికి చేరింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్.. భార్య రవళిక (26) తొమ్మిది నెలల గర్భిణి. పురిటినొప్పులు రావడంతో సో�