ఈ విషయం స్థానికులకు, ఆ గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలకు తెలిసింది. దీంతో తాగి వచ్చి మద్యం మత్తులో స్కూల్లో నిద్రించిన టీచర్ కృష్ణమూర్తిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మద్యం మత్తులో మిత్రుల మధ్య ఘర్షణ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై మరో స్నేహితుడు దాడి చేసి కడతేర్చిన ఘటన సోమవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం..
మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�