పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు వెలవెలబోయింది. దీంతో పారిశ్రామికవర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు జరిగిన సదస్సులను గుర్తుచేసుకుం�
రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంటున్న వేళ.. ప్రజల రక్షణ, పర్యావరణ భద్రతకు ప్రభుత్వం ముందు చూపుతో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది.