సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ నిందించడం మానుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ సహా య మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ డిమాండ్ చేశారు.
పహల్గాంలో టెర్రరిస్టులు ఏప్రిల్ 22న దాడి జరిపి 26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసి పలువురిని గాయపరిచిన మరునాడు, భారత ప్రభుత్వం 65 ఏండ్ల నాటి సింధూజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పాకిస్�
పహల్గాం ఉగదాడి దరిమిలా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జల యుద్ధంగా, చట్టవ్యతిరేక చర్యగా పాకిస్థాన్ అభివర్ణించింది.