సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఇంద్రేశం కేంద్రంగా మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గెజిట్ విడుదల చేసింది. ఇంద్రేశం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది.
Indresham Gurukula school | సింగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో మరో 19 విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. గురువారం