ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు (Maoists) మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని భోపాల్పట్నం పరిధి ఉల�
నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 12 మంది �