B-2 Stealth Bombers: హిందూ మహాసముద్రం, ఇండోపసిఫిక్ ప్రాంతాల్లో.. బీ2 బాంబర్లను మోహరించింది అమెరికా. అతిపెద్ద సంఖ్యలో బీ2 బాంబర్లను హిందూ మహాసముద్రంలో మోహరించేందుకు పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. డీగో గార�
నైపుణ్య భారత శ్రామిక శక్తి పట్ల నమ్మకంతో వారికి జారీ చేసే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించిందని ప్రధాని మోదీ వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మరింత నియంత్రణ కోసం కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అన్నారు. పరోక్షంగా చైనా తీరును ప్రస్తావించారు. బుధవారం జరిగిన ఇండో-పసిఫిక్ రీజ�