మణిపూర్లోని చందల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ చేపట్టిన ఆపరేషన్లో కనీసం పది మంది మిలిటెంట్లు మృతిచెందినట్టు తూర్పు కమాండ్ ఆర్మీ అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Army Chief General | భూటాన్, చైనాల మధ్య జరుగుతున్న సరిహద్దు చర్చలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్పాండే తెలిపారు. భూటాన్, చైనా మధ్య సరిహద్దు వివాదంలో డోక్లామ్ సైతం ఉన్నది. డోక్లామ్ ట్రై జంక్షన�