భారత్లోని సంపదంతా కొందరి వద్దే పోగుపడి ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 60 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల వద్దే పేరుకుపోయిందని బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ తాజా ని�
దేశంలో పేదల సంఖ్య పెరిగిపోవడం పట్ల కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ధనికుల వద్దే సంపద అంతా కేంద్రీకృతమవుతోందని శనివారం నాగ్పూర్లో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ