రష్యా లోని కజన్ నగరం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ గేమ్స్లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు కాంస్యం గెలుచుకుని పతకాల పట్టికలో బోణీ కొట్టింది. టీటీ టీమ్ ఈవెంట్లో శనివారం జరిగిన సెమీఫైనల్స్ల
Paris Olympics 2024 | భారత టేబుల్ టెన్నిస్ జట్లు (పురుషుల, మహిళల) సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ ఏడాది జరగాల్సి ఉన్న పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.