కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆదివారం పతకాల సంఖ్య మరింత పెరిగింది. మహిళల 48 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ నీతు గంగాస్.. బంగారు పతకం సాధించింది. ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన డెమీ జేడ్పై నీతూ గెలుపొంది స్వర�
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics) లో భారత మహిళల హాకీ జట్టు .. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ను ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్లో బ్రిటన్ 4-3 గోల్స్ తేడాతో పతకాన్ని సొంతం చేసుకున్నది. తుద వరకు ఇండియ