హైదరాబాద్కు చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ సోమనాథ్ ఘోష్ భారత టీటీ జట్టుకు కోచ్గా ఎంపికయ్యాడు. మార్చి 30-ఏప్రిల్ 5 వరకు మకావులో జరుగుతున్న ఐటీటీఎఫ్ మెన్స్ అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్ సందర్భంగా సోమ్�
ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ కప్లో భారత జట్టు కథ ముగిసింది. గ్రూప్ దశలో ఇదివరకే రెండు మ్యాచ్లు ఓడిన భారత టేబుల్ టెన్నిస్ జట్టు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో 5-8తో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం పా�
హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్ కోసం శుక్రవారం భారత టేబుల్ టెన్నిస్ జట్టును ప్రకటించారు. ఇందులో తెలంగాణ యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్.. భా�