పాకిస్థాన్కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై పారదీప్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
క్యూ4లో తగ్గిన నికర లాభం న్యూఢిల్లీ, మే 17:దేశీయ ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) లాభాలకు పెట్రోకెమికల్స్, చమురు ధరలు గండికొట్టాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ �
Gas connection : ఇకపై కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పనిగానీ, ఏజెన్సీ చుట్టూ తిరగాల్సిన పనిగానీ లేకుండా చేయనున్నారు. మిస్ కాల్తో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇండియన్ ఆయిల్ కార