ప్రసిద్ధి గాంచిన ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించబడ్డ రెండు విచారణలు, అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదికగా జరిగినవి కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా అవి న్యాయకోవిదుల దృష్టిని ఆకర్షించాయి. అందులో మొదటిది 1858లో చివర
‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’.. పోరాట చరిత్రను తెలుసుకోవాలనుకొంటే అది విప్లవవీరుడు రాస్ బిహారీ బోస్ కలకత్తాలో వైశ్రాయ్ హార్డింజి మీద బాంబు విసరడంతో ప్రారంభమవుతుంది. బాంబు సంఘటనతో పరిస్థితులు ప్రమాదకరంగ�