హాకీలో అదరగొట్టిన తమ రాష్ట్ర ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఆటగాళ్లకు ఒక్కోక్కరికి కోటి రూపాయల నగదు బహుమానం ఇవ్వనుంది. భారత హాకీ జట్టులో కెప్టెన్ మన్ప్రీత్ సింగ్తో
భారత హాకీ జట్టు, రవి దహియాకు సీఎం కేసీఆర్ అభినందనలు హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన యువ రెజ్లర్ రవికుమార్ దహియాతో పాటు కాంస్యం సాధించిన భారత �
ఒలింపిక్స్లో ఇండియన్ మెన్స్ హాకీ ( hockey ) టీమ్ సెమీఫైనల్లో బెల్జియంతో ఓడిన విషయం తెలుసు కదా. ఈ ఓటమిపై కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ స్పందించాడు. ఈ మ్యాచ్ ఓడిపోయామని బాధపడుతూ కూర్చునేంత సమయం లేదని, �
గతమెంతో ఘనమంటూ చరిత్ర చెప్పుకొని సరిపెట్టుకుంటున్న భారత హాకీ అభిమానులకు మన్ప్రీత్సింగ్ సేన తీపికబురు చెప్పింది. 49 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్కు అర్హత సాధించి శెభాష్ అనిపించింది. ఆదివారం జ�
ఒలింపిక్స్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్ చేరిన ఇండియన్ హాకీ టీమ్ విజయ పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది.