గతమెంతో ఘనమంటూ చరిత్ర చెప్పుకొని సరిపెట్టుకుంటున్న భారత హాకీ అభిమానులకు మన్ప్రీత్సింగ్ సేన తీపికబురు చెప్పింది. 49 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్కు అర్హత సాధించి శెభాష్ అనిపించింది. ఆదివారం జ�
ఒలింపిక్స్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్ చేరిన ఇండియన్ హాకీ టీమ్ విజయ పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 5-3 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తు చేసింది.