Operation Sindoor: ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు.. పాక్కు చెందిన డ్రోన్లు భారీ సంఖ్యలో అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్లో కనిపించాయి. తక్షణమే భారతీయ సైన్యం స్పందించింది. ఆ డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ యూని�
నిశిరాత్రి ఏవో రయ్యిమంటూ వస్తున్నట్టు రాడార్లో అలర్ట్ మెసేజీ. ఏమైందోనని చూస్తే.. కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి. వాటి సంగతేంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థను వాటి మీదకు మళ్లించారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ డ్రోన్లు మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే పేలుడు పదార్థాలను మోసుకెళ్తుండగా, భారత డ్రోన్లు కోవిడ్ యోధుడి పాత్ర పోషించి ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లు, మందులను మోసుకెళ్తున్న�