Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14C)కి బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక నియామకమైంది. ఈ విష�
దేశంలో ‘డిజిటల్ అరెస్టు’లకు సంబంధించిన నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) శనివారం ఓ అడ్వైజరీని జారీ చేసింది.
దేశంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 31 వరకు సైబర్ నేరగాళ్లు మన దేశం నుంచి రూ.10,319 కోట్�
ఆర్థిక నేరాలకు కారణమయ్యే వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కుపైగా వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లు ప్రధానంగా �