వరల్డ్ స్కాష్ చాంపియన్షిప్స్లో భారత్ పోరాటం రెండో రౌండ్కే ముగిసింది. సింగిల్స్ విభాగాల్లో నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగినా ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. మహిళల సింగిల్స్లో అన్హత్ సింగ్తో �
జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ గురువారం రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన చౌ టీన్ చెన్ చేతిలో ఓడిపోయాడు.
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్ జట్టులో తెలుగమ్మాయి సహజ యామ్లపల్లి చోటు దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో హాంగ్జూ వేదికగా ఆసియా గేమ్స్ జరుగనుండగా.. దీని కోసం అఖిల భారత టెన్నిస�