లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఏడుసార్లు వరుసగా నెగ్గిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ను ఎన్నిక చేసినట్టు బీజేపీ చేసిన ప్రకటన ఇండియా కూటమికి ఆగ్రహం తెప్పించింది.
Akhilesh Yadav: ఘజియాబాద్ నుంచి ఘాజిపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్ధానాలు అసత్యం అని తేలినట్లు అఖిలేశ్ య�