సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో యాక్టర్ హవా నడుస్తుంది. గ్లామర్ ప్రపంచంలో పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరించడమంటే కష్టమైన పనే.
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన యూఎస్ నేవీ 7వ ఫ్లీట్ భారత్ అనుమతి లేకుండానే మన దేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయాన్ని యూఎస్ నేవీయే ఓ ప్రకటనలో వెల్ల�
వ్యాక్సిన్లపై సమీక్ష | భారత్లో కొవిడ్ టీకాల భద్రత, దుష్ప్రభావాలపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తం గడ్డకట్టం లాంటి తీవ్ర, తేలిక పాటి కేసులు ఏవైనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గ�
న్యూఢిల్లీ: ఈ నెల 28న మరో ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. మే నెలలో మరో నాలుగు రాఫెల్స్ రానున్నట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఒక సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పది రాఫెల
దేశంలో మొదటిసారిగా తయారు చేస్తున్న మేఘా గుజరాత్ చమురు క్షేత్రంలో తొలి రిగ్తో డ్రిల్లింగ్ హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) మరో �
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. చాలా మంది ఫోన్లలోనే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో హెచ్పీ కంపెనీ క్రోమ్బుక్ 11aను భారత్
భారత్పై ఐఎంఎఫ్ అంచనా వాషింగ్టన్, ఏప్రిల్ 6: ఈ ఏడాదికిగాను భారత జీడీపీ వృద్ధిరేటు ఆకర్షణీయ రీతిలో 12.5 శాతంగా నమోదు కాగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతేడాది కరోనా తీవ్రతకు ప్రపంచ ఆర్�
భారతీయుల నిత్య ఆరాధ్య దైవం విష్ణువు. ఎన్నో అవతారాలతో అర్చామూర్తిగా పూజలందుకుంటున్న మూర్తి విష్ణుమూర్తి. విష్ణువంటే ‘వ్యాపనశీలత కలిగినవాడు’. మన హృదయాలతో సహా ఈ సృష్టి అంతటా వ్యాపించినవాడు విష్ణువు. దశావ�
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ త్వరలో 5G స్మార్ట్ఫోన్లను భారత్లో ఆవిష్కరించనుంది. గతనెలలో రియల్మీ 8, రియల్మీ 8 ప్రొ ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ఇవి రెండూ 4జీ ఫోన్లు కావడంతో వినియోగదారులు క�
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో ఇటీవల ఒప్పో F19 ప్రొ, ఒప్పో F19 ప్రొ + ఫోన్లను భారత్లో విడుదల చేసింది. F19 సిరీస్లో కంపెనీ మూడో స్మార్ట్ఫోన్ ఒప్పో F19ను ఆవిష్కరించింది. 48 ఎంపీ ట్రిపుల్ కెమెరా సె�