దేశరాజధాని ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి ఖోఖో ప్రపంచకప్లో భారత్ సత్తా చాటింది. స్వదేశంలో ఆదివారం ముగిసిన మొదటి ఎడిషన్లో భారత పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అచ్చొచ్చి�
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ 2-0తో గెలుచుకుంది. బ్రిస్బేన్లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 122 పరుగుల తేడాతో చి�
ఈ ఏడాది అత్యంత పేలవ ప్రదర్శనతో సాగుతున్న భారత మహిళల హాకీ జట్టు స్వదేశంలో మరో కఠిన సవాలుకు సిద్ధమైంది. నేటి నుంచి బీహార్లో జరుగనున్న మహిళల ఆసియా కప్ (ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ))నకు తెర లేవనుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. గత రెండు మ్యాచ్లలో విఫలమైన భారత బౌలర్లు కీలక పోరులో సత్తా చాటడంతో ఈ పర్యటనను దక్షిణాఫ్రికా ఓటమితో ముగించింది.
Australia Woments Team | భారత్, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ-20 మ్యాచ్లో ఆసీస్ జట్టు ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.