దేశంలో ఎగుమతులను మించి దిగుమతులవుతున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు అంతకంతకు పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే జూన్లో 5 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 30.43 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జూన్లో 19.1 బిలియన్ డాలర్ల
రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న భారత్పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. తాను సంతోషంగా లేనని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలుసునని ట్రంప్ �