న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నది. మూడు వారాల్లో నిర్ధారించిన కేసుల సంఖ్య మూడు వేలు దాటి 3,007కు చేరింది. ఒక్క కర్ణాటకలోనే గురువారం కొత్తగా 107 ఒమిక్రాన్ వేరియంట్ కేస�
Omicron | దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు చేరింది. వీరిలో 766 మంది ఒమిక్రాన్ పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్నది. కేసుల సంఖ్య 1500కు చేరుతున్నది. శనివారం నాటికి 1431 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో వందకుపైగా
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా వ్యాపిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివ�
న్యూఢిల్లీ: దేశంలోని సగానికిపైగా రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 114 మ�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా రోగుల సంఖ్య ఐదుకు చేరింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక వ్యక్తికి ఈ వేరియంట్ కరోనా సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశంలోని ఐదుగురి �