అక్షరాస్యత కార్యక్రమం నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం నూతన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ప్రవేశపెట్టిందని ప్రొఫెసర్, ఎస్ఐఈటీ రాష్ట్ర ఇన్చార్జి అధికారి డాక్టర్ రవికాంత్రావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ)ను అమలుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వేసవ�