నాలుగు దశాబ్దాల అనంతరం భారత్-శ్రీలంక మధ్య పడవ సేవలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని నాగపట్టిణం, శ్రీలంకలోని కంకేసంతురై మధ్య నడిచే అంతర్జాతీయ హై స్పీడ్ ప్రయాణికుల ఫెర్రీ సర్వీస్ శనివారం ప్రారంభమైంది.
కొలంబో: శ్రీలంకతో సిరీస్ కోసం వెళ్లిన టీమిండియా అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుంది. దీంతో టీమ్ ప్లేయర్స్ అందరూ కలిసి హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు. అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చ�