భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించే సంస్థలకు ఇకనుంచి మరింత భారం పడనుంది. బీసీసీఐ మ్యాచ్ స్పాన్సర్షిప్ రేట్లను మరింత పెంచడమే ఇందుకు కారణం.
భారత్ క్రికెట్లో మరో తురుపుముక్క! 17 ఏండ్ల వయసులోనే గంటకు 147 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించే బౌలర్ వెలుగులోకి వచ్చాడు. ‘పిట్టకొంచెం కూత ఘనమ’న్నట్లు టీనేజ్లోనే అంచనాలకు మించి రాణిస్తున్నాడు. వాయువేగా