మెల్బోర్న్: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఎంత భయానకంగా ఉందో చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్లో సన్రైజర్స్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన వార్నర్.. ఈ మధ్యే అన్ని అడ్డంకుల�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఐదు నెలల చిన్నారిని కబళించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ పాప కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నది. పరికి బాగా జ్వరంగా ఉండటంతో తల్లిదండ్రులు తొ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడ
ముంబై: మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. అయితే కొత్త కేసులు, మరణాల నమోదు ఆదివారం కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నిత్యం 50 వేలకుపైగా కరోనా కేసులు, 800కుపైగా మరణాలు రికార�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు మిస్ కావద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండో డోస్ వ్యాక్సిన్ తర్వాతే కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుం�
15 రోజుల్లోనే 50 లక్షల కొత్త కేసులు న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా సెకండ్ వేవ్ (రెండో దశ ఉద్ధృతి) విలయం సృష్టిస్తున్నది. వైరస్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. సోమవారం నుంచి మంగళవారానికి 24 గంటల్లో కొత్తగా 3,57,229 కేస�
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్నా కూడా బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐపీఎల్ను ప్రారంభించింది. కఠినమైన బయో బబుల్లో ప్లేయర్స్ను ఉంచి, ప్రేక్షకులను మైదానాలకు రాకుండా