ఎమర్జింగ్ ఆసియాకప్లో యువ భారత్కు భంగపాటు ఎదురైంది.ఆదివారం జరిగిన తుదిపోరులో భారత్ 128 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. పాక్ నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇ�
దాయాదుల పోరులో యువభారత్ జయకేతనం ఎగురవేసింది. ఎమర్జింగ్ ఆసియాకప్లో హాట్ ఫెవరేట్గా బరిలోకి దిగిన భారత్ బుధవారం పాకిస్థాన్తో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.