నాగుల పంచమి పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా ఆలయం కిక్కిరిసింది. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి కాకుండా ఉమ్మడి జిల్లాతోప�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణ కోసం మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. శనివారం రాత్రి కెస్లాపూర్కు చేరుకుని.. గ్రామంలోని పురాతన నాగోబా దేవస్థానం (మురాడి)లో సంప్రదా�