రెండో రోజు ఆట అనంతరం కష్టాల్లో పడ్డట్లు కనిపించిన టీమ్ఇండియాను.. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆదుకున్నాడు. టాపార్డర్ తడబడ్డ చోట ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. చకచక పరుగులు జోడించాడు. ఫలిత�
న్యూఢిల్లీ: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను బీసీసీఐ ఇంగ్లండ్కు పంపింది. భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ఏకైక