ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్ గెలించేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మంగళవారం నిర్ణయాత్మక ఫైనల్ జరగనుంది.
Traffic restrictions | భారత్-ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆథిత్యం ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు తరలి
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా వీలైనన్ని ఎక్కువ పొట్టి సిరీస్లు ఆడాలని భావిస్తున్నది. ఐపీఎల్ అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడ�